Kerala NEET exam issue: కేరళలో నీట్ ఎగ్జామ్ ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినుల లోదుస్తులు తొలగించిన ఘటనపై మహిళా, విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. కేరళలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థినులు తీవ్ర అవమానానికి లోనయ్యారు. కేరళలో మెటల్ హుక్స్ ఉన్న లోదుస్తులను విప్పించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది విద్యార్థినులు తమ జట్టును ముందుకు వేసుకుని పరీక్ష రాయాల్సి వచ్చిందని తీవ్ర అవమానానికి లోనవుతున్నారు. కొంతమంది ఏడుస్తూనే నీట్…
తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన సంచలంన కలిగించింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులకు చెందిన పిల్లలుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశం అయింది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నాయి. రాజకీయ ప్రోద్భలం ఉండటంతోనే అధికారులు చర్యలు ఆలస్యం అవుతున్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బాధితురాలి ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడంతో ఈ అంశం…
పంజాబ్ కాంగ్రెస్ సర్కార్లో నెలకొన్ని సంక్షోభానికి తెరదింపేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం.. కొత్త సీఎంను.. డిప్యూటీ సీఎంనులను సైతం నియమించింది.. ఇక, పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే కొత్త సీఎం చరణ్సింగ్ చన్నీకి భారీ షాకే తగిలింది.. అయితే, అది సొంత పార్టీ నుంచో.. అధిష్టానం నుంచో కాదు.. జాతీయ మహిళా కమిషన్ నుంచి.. విషయం ఏంటంటే..? చరణ్ సింగ్పై ‘మీటూ’ అరోపణలు ఉన్నాయి.. 2018లో ఆయనపై మీటూ ఆరోపణలు రాగా.. ఆయన కొట్టిపారేశారు..…