డిజైన్.. అభివృద్ధి భారతదేశ నినాదం అని.. ఏఐ దేశానికి గొప్ప అవకాశం అని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సమ్మిట్కు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
ఏఐ సమ్మిట్ నిర్వహణ భారత్కే కాదు.. దక్షిణాసియాకే గర్వకారణం అని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సమ్మిట్కు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘‘ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయి. యువత ఇప్పుడు ఏఐని ప్రయోజనకరంగా ఉపయోగిస్తోంది. ఏఐ సదస్సు మేడిన్ ఇండియా, భారత్ సృజనకు వేదికగా నిలిచింది. ఈ సదస్సు భారతీయ యువతలో కొత్త ఉత్సాహాన్ని…
ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో చైనా నుంచి కొనుగోలు చేసిన రోబోట్ డాగ్ను తమ స్వంత అభివృద్ధి అని ప్రదర్శించిన వివాదం మధ్య, గల్గోటియాస్ యూనివర్సిటీకి ఎక్స్పో వేదికను వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వ వర్గాలు ఆదేశించాయి. గల్గోటియాస్ యూనివర్సిటీ తమ స్టాల్లో “ఓరియన్” అనే పేరుతో రోబోట్ డాగ్ను ప్రదర్శించింది. ఇది విద్యార్థులు అభివృద్ధి చేసినదిగా, యూనివర్సిటీ రూ. 350 కోట్ల AI ఎకోసిస్టమ్లో భాగంగా చూపించారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అయిన…