2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 16న జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం అబుదాబిలో జరగనున్న మినీ వేలం కోసం అటు ప్లేయర్స్, ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలంలో 350 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను 10 ప్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి. ఈ 350 మంది ఆటగాళ్లలో 238 మంది (14 మంది విదేశీ ప్లేయర్స్) ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న భారత క్రికెట్ పేరు ‘ఆకిబ్ నబీ’. జమ్మూ కాశ్మీర్కు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ ఆకిబ్.. 2025 రంజీ ట్రోఫీలో చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. ఆకిబ్ తన పేస్ బౌలింగ్తో స్టార్ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అసాధారణ వేగంతో బంతులేస్తున్న ఆకిబ్ పేరు ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది. దేశవాళీ క్రికెట్ నుంచి మరో పేస్ బౌలింగ్ సంచలనం…