సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో పాడయిపోయిన వస్తువులు మరియు కిచెన్ అశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. హోటల్ వంటగదిలో కుళ్లిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్టు, ఫ్రిజ్లో నిలువ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి కస్టమర్లకు పెడుతున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా హోటల్ యజమానికి రూ. 1 లక్ష జరిమానా విధించారు మరియు కేసు నమోదు చేశారు. మరికొన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి..
Secunderabad Alpha Hotel: సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో ఫుడ్ టాస్క్ఫోర్స్ దాడులు.. వెలుగులోకి అసలు నిజాలు..!( వీడియో)
- అల్ఫా హోటల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు
- కస్టమర్లకు వేడిచేస్తున్న ఆహారాలు
![Maxresdefault (2)](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/06/maxresdefault-2-10-1024x576.jpg)
Maxresdefault (2)