NTV Telugu Site icon

Bihar Political Crisis : బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ(వీడియో)

Maxresdefault (1)

Maxresdefault (1)

బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులకు రిజర్వేషన్ కోటాను 50% నుంచి 65%కి పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది. 2023 నవంబర్‌లో తెచ్చిన చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ఈ తీర్పు ఇచ్చింది.సుప్రీంకోర్టు 50% పరిమితి ఉల్లంఘనగా నిలిచింది. జనాభా గణాంకాల ఆధారంగా కోటాను పెంచాలన్న వాదనను హైకోర్టు నిరాకరించింది.
YouTube video player