Khushi Gupta : VPR మిస్ ఇండియా 2022 రన్నరప్ గా హైదరాబాద్ అమ్మాయి
హైదరాబాద్కు చెందిన ఖుషీ గుప్తా VPR మిస్ ఇండియా 2022 1వ రన్నరప్ టైటిల్ను, మిస్ గార్జియస్ ఫేస్ 2022 ఉపశీర్షికను గెలుచుకుంది. ఖుషీ గుప్తా ప్రస్తుతం భారతీయ విద్యాభవన్ జూబ్లీ హిల్స్లో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయి. ఆమె తండ్రి, దివంగత IFS అధికారి సంజీవ్ కుమార్ గుప్తా (93 బ్యాచ్), ఆమె తల్లి మునిసిపల్ కమిషనర్. ఈ కార్యక్రమం గుజరాత్లోని అహ్మదాబాద్లో VPR ఎంటర్టైన్మెంట్ ద్వారా జరిగింది. మాజీ VPR 2021 విజేతలు మిస్ గుంజన్ విశ్వకర్మ, గాయత్రి చంద్రశేఖర్ ఖుషీకి కిరీటాన్ని ధరింపజేశారు.
Read Also : Aadavallu Meeku Johaarlu Review : అవుట్ డేటెడ్!
Also Read
ఈ ఈవెంట్ ఫిబ్రవరి 23 నుండి ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేవారు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి హోటల్ ప్రైడ్ ప్లాజా, అహ్మదాబాద్కు వచ్చారు. బెంజమిన్ డైమరీ, డింపుల్ సైకియా ద్వారా శిక్షణ పొందారు. ఖుషీ గుప్తా ఫిబ్రవరి 26న కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అక్కడ ఆమె సాంప్రదాయ దుస్తులు, డిజైనర్ దుస్తులు… ఇలా 4 రౌండ్లను ప్రదర్శించింది. ఇప్పుడు తాను ఎఫ్బిబి ఫెమినా మిస్ ఇండియాను లక్ష్యంగా పెట్టుకున్నానని ఖుషీ గుప్తా పేర్కొంది.
- Tags
తాజావార్తలు
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో