భారీ రీమేక్ లో సాయి పల్లవి స్థానంలో నిత్యా మీనన్… ఎందుకంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు పవన్ కూడా కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఆయన పూర్తి ఆరోగ్యంగా మారే వరకు సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వదు. అయితే ఈ చిత్రం పవన్ తో సాయి పల్లవి జోడి కట్టనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తెలియని కారణాలతో ఆఖరి నిమిషంలో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో నిర్మాతలు సాయి పల్లవి స్థానంలో నిత్యా మీనన్ ను తీసుకున్నారు. అయితే తాజాగా సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటో తెలిసింది. ఈ చిత్రంలో నటించడానికి సాయి పల్లవి 3 కోట్ల రూపాయలు పారితోషికంగా డిమాండ్ చేశారట. అయితే ఈ బ్యూటీ పాత్ర నిడివి తక్కువగా ఉంటుందట చిత్రంలో. ఆ చిన్న పాత్రకు సాయి పల్లవి అడిగిన రెమ్యూనరేషన్ ఎక్కువని భావించిన మేకర్స్ ఆమె స్థానంలో నిత్యా మీనన్ ను తీసుకున్నారట. అంతేకాదు నిత్యామీనన్ ఈ చిత్రాన్ని తక్కువ రెమ్యూనరేషన్ కే ఓకే చేసినట్టు తెలుస్తోంది. నిత్యా ఇప్పుడు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రీమేక్లో పవన్ కళ్యాణ్తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇక సాయి పల్లవి ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగిందనే వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
- Tags
- Nithya Menen
- Sai Pallavi
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!