Site icon NTV Telugu

లైవ్ : సహస్రాబ్ది వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా

ముచ్చింత‌ల్‌లో ఏడో రోజు స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. నేడు ర‌థ‌స‌ప్త‌మి సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. దుష్టగ్ర‌హ బాధ‌ల నివార‌ణ కోసం యాగ‌శాల‌లో శ్రీ నార‌సింహ ఇష్టి కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్‌ చేయండి.

https://www.youtube.com/watch?v=1Y4NKkbBKkw

Exit mobile version