Election results 2023 Live : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాజస్థాన్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. దీని తరువాత, దాదాపు 8:30 నుండి ట్రెండ్లు రావడం ప్రారంభమవుతాయి. మిజోరంలో ఓట్ల లెక్కింపును భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) డిసెంబర్ 4న ప్రకటించనుంది. ఓట్ల లెక్కింపు లైవ్ అప్డేట్ల కోసం లైవ్ ఎన్టీవీని ఫాలో అవుతూ ఉండండి.
Election Results 2023 Live : ఎవరి ధీమా వారితే.. గెలుపు మాదే అంటున్న పార్టీలు
![New Project](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/12/New-Project-5.jpg)
New Project