వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వక్ఫ్ బోర్డు 2024 సవరణ బిల్లుపై నివేదికను ‘జేపీసీ’ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ) గురువారం రాజసభలో సమర్పించింది. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు పొడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. మొత్తానికి తీవ్ర నిరసనల మధ్యే రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్ఖర్ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
Rajya Sabha: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నివేదిక సమర్పణ.. ఉద్రిక్తతల మధ్య బిల్లు ఆమోదం
- వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- తీవ్ర ఉద్రిక్తతల మధ్య బిల్లుకు ఆమోదం తెలిపిన చైర్పర్సన్
![Rajyasabha](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2025/02/RajyaSabha-1024x576.jpg)
Rajyasabha