అక్షరాస్యత రేటు 2025 ప్రకారం.. పదో స్థానంలో మణిపూర్ (92.0%) ఉంది. 

9. పుదుచ్చేరి - 92.7%

8.  గోవా - 93.6%

7. చండీగఢ్ - 93.7%

6. త్రిపుర - 93.7%

5. మేఘాలయ - 94.2%

4. కేరళ - 95.3%

3. నాగాలాండ్ - 95.7%

2. లక్షద్వీప్ - 97.3%

1. మిజోరం - 98.2%