అక్షరాస్యత రేటు 2025 ప్రకారం.. పదో స్థానంలో మణిపూర్ (92.0%) ఉంది.
9. పుదుచ్చేరి - 92.7%
8. గోవా - 93.6%
7. చండీగఢ్ - 93.7%
6. త్రిపుర - 93.7%
5. మేఘాలయ - 94.2%
4. కేరళ - 95.3%
3. నాగాలాండ్ - 95.7%
2. లక్షద్వీప్ - 97.3%
1. మిజోరం - 98.2%