రోజు ఉదయాన్నే ఒక‌టి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తాగితే దాంతో మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి.

ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నెయ్యి తాగ‌డం వ‌ల్ల జీర్ణవ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి.

 నెయ్యి తాగడం వ‌ల్ల బ‌రువు పెరుగుతామ‌ని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నెయ్యిలో ఉండే కొవ్వు ప‌దార్థాలు అధిక బ‌రువును త‌గ్గిస్తాయి.

అల్సర్లు ఉండేవారు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నెయ్యి తాగ‌డం మంచిది.

నెయ్యి తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రులు ఆరోగ్యంగా ఉంటాయి.

ఆక‌లి మంద‌గించిన వారు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు స్పూన్ల నెయ్యి తాగితే ఆక‌లి బాగా పెరుగుతుంది.