రోజా ఎక్కడుంటే అక్కడ ఆమె వెంట పోటోగ్రాఫర్లు పరుగులు పెడుతుంటారు.

క్రీడాశాఖ మంత్రి రోజా ఎక్కడున్నా స్పెషల్ ఎట్రాక్షనే..

ఆమె ఎక్కడుంటే అక్కడ సందడి

విజయవాడ లోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో  ఫోటోగ్రఫీ కార్నివాల్,  ఫోటోగ్రఫీ ఎక్స్ పో  కెమెరాలను చేతబట్టి  ఫోటోలు తీసిన రోజా

ఈ కార్యక్రమంలో పాల్గొన్న 3వేల మంది ఫోటోగ్రాఫర్లు..

ఓకే వేదికపైకి అన్ని ఫొటో గ్రఫీ సంస్థలు రావడం ఆనందంగా ఉందన్న రోజా 

రోజాను ఒకేసారి మూడువేల మంది ఫోటోగ్రాఫర్లు.. సింగిల్ క్లిక్ తో ఫోటోలు తీశారు.

ఒకే క్లిక్ తో 3వేల మంది ఫొటో గ్రాఫర్స్ ఫొటో తియ్యడం గొప్ప ఒక అనుభూతినిచ్చిందని రోజా ప్రశంసలు