దాదాపుగా పదేళ్ల క్రితం మలయాళంలో ‘పట్టం పోలే’ సినిమాతో హీరోయిన్‌ అయ్యింది మాళవిక మోహనన్‌.

ఆ తర్వాత తమిళంలో రజనీకాంత్‌తో ‘పేట’, విజయ్‌తో ‘మాస్టర్‌’. ధనుష్‌తో ‘మారన్‌’ సినిమాల్లో నటించింది. 

హిందీలో కూడా ఓ సినిమా చేసింది. కానీ.. తెలుగులో మాత్రం సినిమా చేయలేదు. 

స్టార్‌ హీరో విక్రమ్‌ నటించిన ‘తంగలాన్‌’ తో వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. 

తాజాగా ప్రభాస్‌ ‘రాజాసాబ్‌’తో తెలుగులో ఛాన్స్‌ కొట్టేసింది.