కృతి శెట్టి ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

 ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. 

నాగచైతన్య, రామ్ పోతినేని, నాని శర్వానంద్, నితిన్ వంటి హీరోలతో సినిమాలు చేసింది.  

బేబమ్మ తాజాగా ‘మనమే’ సినిమాతో మరోసారి సినీ ప్రేక్షకుల్ని పలకరించింది. 

విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో పదికాలాలు ఉండిపోవాలని కోరుకుంటుంది.

తెలుగు, తమిళంలో పలు చిత్రాలు చేసిన కృతి శెట్టి ‘అజయంతే రందం మోషణం’ మూవీతో మలయాళ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.