ప్రతి రోజు లేవగానే గ్లాసు గోరువెచ్చిని నీరు తాగాలి.

అరటిపండ్లు, బాదం లేదా నల్ల ఎండుద్రాక్షల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తినాలి

అరటిపండు తింటే.. జీర్ణక్రియ సమస్యలు, గ్యాస్, ఉబ్బరం, నీరసం పోతుంది.

నానబెట్టిన బాదం తింటే కళ్లు, చర్మం కాంతివంతమవుతాయి.

ఎండుద్రాక్ష తింటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

ఉబ్బరం, గ్యాస్ట్రిక్ట్ ట్రబుల్, తిమ్మిరి, చిరాకు లేదా మానసిక కల్లోలం వంటి సమస్యలు దూరమవుతాయి.

మహిళల్లో పీరియడ్స్ సమస్యలకు ఎండుద్రాక్ష మందుగా పనిచేస్తుంది.