తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం – ఆంధ్రప్రదేశ్

కేదారనాథ్ దేవాలయం – ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఉన్న పవిత్ర శైవక్షేత్రం.

 కాశీ విశ్వనాథ్ మందిరం – వారణాసి, ఉత్తరప్రదేశ్ హిందువుల అత్యంత పవిత్రమైన శైవ ఆలయాలలో ఒకటి.

శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయం – మదురై, తమిళనాడు.

జగన్నాథ దేవాలయం – పూరీ, ఒడిశా పూరీ జగన్నాథ ఆలయం చార్ధాం యాత్రలో ఒకటి.

బద్రీనాథ్ దేవాలయం – ఉత్తరాఖండ్ విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన ఆలయం.

సోమనాథ్ దేవాలయం – గుజరాత్ పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన శివ ఆలయం.