ఎంఎస్ ధోనీ సినిమాతో దిశా పటానీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు

మలంగ్, భాగీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు

లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం అలరించారు

సినిమాల్లో కంటే నెట్టింటనే దిశా ఎక్కువ రచ్చ చేస్తుంటారు

యువతకు అందాల గాలం వేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు

దిశా రోజు రోజుకు గ్లామర్ డోస్ మరింత పెంచేస్తున్నారు

బ్లాక్ డ్రెస్‌లో దిశా పటానీ అందాలు ఆరబోశారు