తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడాదికి సగటున రూ.1500-1600కోట్లు
కేరళ పద్మనాభ స్వామి మందిరానికి రూ.750-800కోట్లు
అయోధ్య బాలరాముడి ఆలయానికి రూ.700కోట్లు
పంజాబ్ స్వర్ణ మందిరానికి రూ.650కోట్లు
జమ్మూ వైష్ణోదేవీ గుడికి రూ.600కోట్లు
షిర్డీ సాయి మందిరానికి రూ.500కోట్లు
పూరీ జగన్నాథ స్వామి గుడికి రూ.400కోట్లు
ఢిల్లీ అక్షర్గామ్ ఆలయానికి రూ.200-250కోట్లు
గుజరాత్ సోమనాథ్ మందిరానికి రూ.150-200కోట్లు