యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా చెప్పేదేముంది

ఎప్పటిలాగే తన గ్లామరస్ లుక్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ బ్యూటీ, ఇటీవల శ్రీలంకలో ఫ్యామిలీ ట్రిప్‌లో రెచ్చిపోయింది.

భర్త, పిల్లలతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఆనందంగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

అనసూయ తన భర్త, పిల్లలతో కలిసి శ్రీలంకకు విహార యాత్రకు వెళ్లారు.

అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో ఆమె రెచ్చిపోయి, తన అందాలను ఆరబోస్తూ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి.

బికినీలో గ్లామరస్‌గా కనిపించిన అనసూయ, తన ఫిట్‌నెస్, స్టైల్‌తో అందరినీ ఆకర్షించింది.

భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా గడిపిన ఈ క్షణాలు ఆమె జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నారో తెలియజేస్తున్నాయి.