Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Bjp Leader Prakash Reddy %e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf %e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b6%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d %e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d

BJP Leader Prakash Reddy : మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాటల పచ్చి అబద్ధం..

Published Date - 10:07 PM, Fri - 29 April 22
By Gogikar Sai Krishna
BJP Leader Prakash Reddy : మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాటల పచ్చి అబద్ధం..

కేంద్ర ప్రభుత్వం నేడు రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నేషనల్ హైవే పథకాలకు నిధులు మంజూరు చేయడంపై జరిగిన కార్యక్రమంలో ఎక్కడ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ని బీజేపీ అడ్డుకున్నది లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ అడ్డుకున్నది అని చెప్పడం పచ్చి అబద్ధమని, దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వడం లేదు అని ఒక పక్క పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి నేషనల్ హైవే ప్రాజెక్టులకు 25 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు ఒప్పుకోవడం సంతోషకరమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చిన నిధులుపైన అబద్ధాలు చెప్పకుండా ఒప్పుకోవాలని, నితిన్ గడ్కరీ అభివృద్ధికి సూచిక అని మాట్లాడడం సంతోషకరమన్నారు. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అనే లక్ష్యంతో ముందుకు వెళుతుందన్నారు. నేషనల్ హైవే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపినట్లుగా వివరించడం అభివృద్ధి కాదా ? అని ఆయన ప్రశ్నించారు.

  • Tags
  • BJP Leader Prakash Reddy
  • breaking news
  • minister vemula prashanth reddy
  • TRS

RELATED ARTICLES

Telangana High Court : రేపు హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం

Revanth Reddy : కాబోయే సైనికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జైల్లో పెట్టాయి

Revanth Reddy : సన్నాసులు అమ్ముడు పోయారు

LIVE : ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న బీజేపీ..?

Karminagar : సార్ మా పిల్లి బావిలో పడింది.. అర్థరాత్రి కరీంనగర్ సీపీకి ఫోన్..

తాజావార్తలు

  • Telangana Corona : మళ్లీ భారీగా నమోదైన కరోనా కేసులు..

  • అదీ అన్నగారి గొప్పతనం – కె.రాఘవేంద్రరావు

  • Sandeep Madhav: వారం వెనక్కి వెళ్ళిన ‘గంధర్వ’!

  • Ambati Rambabu: మళ్ళీ జగనే సీఎం…175 సీట్లు మావే

  • LIVE: శివసేనకు షాక్.. సర్కార్ ఏర్పాటుకు బీజేపీ రెడీ

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions