హీరో సిద్దార్థ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో ఈ హీరోకు సాటి ఎవరు లేరు. ప్రశాంతంగా ఉన్న వారిని తన ట్వీట్స్ తో కదిలించి మరీ వివాదాలను తెచ్చుకోవడం ఈ సిద్దు కు అలవాటు. ఇక మొన్నటివరకు టికెట్స్ రేట్స్ గురించి తన అభిప్రాయమంటూ ఏవేవో చెప్పుకొచ్చిన ఈ హీరో గత కొన�
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కామ్ అండ్ కూల్ గా ఉండే హీరో ఎవరు అంటే టక్కున మహేష్ బాబు అని చెప్పేస్తారు. వివాదాలు జోలికి పోకుండా తన పని ఏదో తానూ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఇటీవల మేజర్ ట్రైలర్ లాంచ్ లో బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ చేసిన వ్యాఖ్యలు సంచల
గత మూడు రోజుల నుంచి నటి కరాటే కళ్యాణి వివాదం రోజురోజుకు ముదురుతోందే కానీ తెగడం లేదు. నిన్నటి నుంచి కరాటే కళ్యాణి మిస్సింగ్, కిడ్నాప్. పాపతో పారిపోయింది. ఎవరో ఎత్తుకెళ్లారు అంటూ వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు 24 గంటల తరువాత కళ్యాణి మీడియా ముందు ప్రత్యక్షమయ్యింది. ఆమె ఇంట్లో ఉంటున్
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నార్త్- సౌత్ కు మాటల యుద్ధం జరుగుతున్నా విషయం విదితమే. బాలీవుడ్ అంతా సౌత్ సినిమాలపై విరుచుకుపడుతున్నారు. తమ సినిమాలు కనీసం మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో హిట్లు అందుకోవడం వారికి కన్ను కుట్టినట్లవుతోంది. దీంతో సౌత్ ఇండ�
ప్రస్తుతం బాలీవుడ్ చూపు మొత్తం టాలీవుడ్ మీదే ఉంది అంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లో ఒక్కో సినిమా యావరేజ్ అనిపించుకోవడానికే కష్టపడుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాలను అందుకొంటున్నాయి. దీంతో హిందీ తారలు.. సౌత్ ఇండస్ట్రీపై తమ కోపాన్ని వెళ్ళగగ్గుతున్నారు. గత కొన్నిరోజులుగా నార్త�
వివాదాలు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం సోషల్ మీడియా లో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ నెటిజన్ల నోటిలో ఎప్పుడు నానుతూనే ఉంటాడు. ఒక్కోసారి బాలీవుడ్ అంటదు.. ఇంకోసారి టాలీవుడ్ అంటదు.. మరోసారి రాజకీయ నాయకులను ఏకిపారేస్తాడు.. ఇంకోసారి హీరోయిన్లను ఎత్తేస్తాడు. ఇలా నిత్యం ఏదో ఒక వార్తలో మాత్రం ఉంటూనే ఉంటాడు.
టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ కమెడియన్ గా పలు పాత్రల్లో నటించి మెప్పించిన ఆమె వివాదాలలో ఇరుక్కోవడం కొత్తేమి కాదు. చాలా సార్లు, చాలా ఇంటర్వ్యూలో పలువురిని నోటికి వచ్చినట్లు మాట్లాడి వివాదాల్లో ఇరుక్కుంది. ఇక తాజాగా మరో వివాదంలో కరాటే కళ్యాణి ఇరుక్కో
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తుందో ఎవరు ఊహించలేరు. బాలీవుడ్ మొత్తం ఒకవైపు ఉంటే .. కంగనా ఒక్కత్తే ఒకవైపు ఉంటుంది.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న విషయం విదితమే. తనను బాలీవుడ్ భరించలేదు అన్న మాటలను తప్పుగా అర్ధం చేసుకొని బాలీ�
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఏది అనిపిస్తుందో మొహమాటం లేకుండా అదే ముఖం మీద చెప్పేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ అంతా ఒక వైపు ఉంటె కంగనా ఒక్కత్తే ఒక వైపు ఉంది. తన కు నచ్చనివారి గురించి ట్విట్టర్ ద్వారా ఏకిపారేయడం అమ్మడికి అలవాటే.. బాల�