టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఇంకా చాలామందే ఉన్నారు. గత రెండేళ్ల కాలంలో ఎంతోమంది స్టార్లు పెళ్లి పీటలు ఎక్కారు. ఇక నిన్నటికి నిన్న యంగ్ హీరో ఆది పినిశెట్టి కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. దీంతో టాలీవుడ్ బ్యాచిలర్స్ ను పెళ్లెప్పుడు అని అడగడం కామన్ అయిపోయింది. వారు కూడా ఇప్పుడే పెళ్�
‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలూ తీవ్రంగా నిరాశపరిచాయి. కలెక్షన్ల పరంగా ‘సాహో’ పర్వాలేదనిపించినా, కంటెంట్ పరంగా మాత్రం విమర్శలు ఎదుర్కొంది. ఇక ‘రాధేశ్యామ్’ అయితే బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పతనమైంది. దీంతో.. ప్రభాస్ తదుపరి సినిమా అయిన ‘సలార్’ మీదే ఫ్యాన్స్ ఎక్కువ హోప్స్ పెట్టుకు
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సెట్స్ లోనే కాదు విడిగానూ సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచే ప్రభాస్ అతిథ్యాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఇటీవల నాగ్ అశ్విన్ తన ట్వీట్ లో ప్రభాస్ ని మెచ్చుకోవడం గమనించదగ్గ విషయం. ఇదిలా ఉంటే ‘ప్రాజెక్ట్ కె’ తెలుగు, తమి�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న విషయం విదితమే. అందులో ఒకటి ప్రాజెక్ట్ కె. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని శరవ
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాకు ఫుల్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. బాలకృష్ణ ‘అఖండ’కు తమన్ నేపథ్యసంగీతం ఎంతో ప్లస్ అయింది. దాంతో ‘రాధేశ్యామ్’ కి తమన్ ని తీసుకున్నారు. అయితే సినిమా డిజాస్టర్ అయింది. అందరు హీరోలతో హిట్స్ ఉన్న తమన్ కి ఇది నిరాశ కలిగించే అం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ఆది పురుష్ పూర్తిచేసిన ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్ రెండింటిని ఒకేసారి పూర్తిచేసే పనిలో పడ్డాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న విషయం విదితమే. కెజిఎఫ�
రాధేశ్యామ్ సినిమా తీవ్రంగా నిరాశపరచడంతో.. ప్రభాస్ అభిమానులు అతని తదుపరి సినిమాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా.. సలార్ సినిమా కోసం చాలా ఆతృతగా వేచి చూస్తున్నారు. ఈ ఏడాదిలోనే ‘సలార్’ ఉండొచ్చని తొలుత అంతా భావించారు. గతేడాది మేకర్స్ వేగవంతంగా పనులు ప్రారంభించడం, గ్యాప్ లేకుండా షూట్స్ నిర�
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా లైన్లో పెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘ప్రాజెక్ట్ కే’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, బిగ్ బి అమితాభ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్యాన్ వరల్డ్ సబ్జెక్ట్ కావడం, ప్రభాస్కి ప్యాన్ ఇండ�
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాలో వింటేజ్ మహేష్ కనిపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖు�
టాలీవుడ్ లో భోజన ప్రియుడు ఎవరు అనగానే టక్కున డార్లింగ్ ప్రభాస్ పేరును చెప్పేస్తారు ప్రతి ఒక్కరు.. అతిధి మర్యాదలతో హీరోయిన్లను చంపేయడం ఎలాగో ప్రభాస్ కి మాత్రమే తెలుసు. ఆయన ఇంటికి వెళ్లిన వారు పొట్ట చేతి మీద పెట్టుకొని బాబోయ్ అంటూ బయటికి రాక మానరు. ఇక సెట్ లో ఎవరు కొత్త వారు వచ్చినా ప్రభాస్ ఇంటి నుం