ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ భేటీ అయింది. విద్యుత్ కొనుగోళ్లు-ప్రభుత్వ సబ్సిడీలపై పీఏసీలో చర్చ జరుగుతోంది. కోవిడ్ కారణంగా సమావేశానికి హాజరు కాలేదు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి. ఇతర అధికారులతో పీఏసీ సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై పీఏసీలో వాడీ వేడీ చ�