టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత నవంబర్ నెలలో ఎయిర్టెల్ తన రీచార్జ్ ప్లాన్లను పెంచిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరోసారి రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్టు ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విట్టల్ మాటలను బట్టి తె
టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. జియో ఫోన్ నెక్స్ట్ అంటూ మరింతగా అందరినీ అలరించేందుకు ముందుకొచ్చింది జియో. రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని మార్పులు తెచ్చాక వినియ
దేశంలో జియో నెట్వర్క్ కు భారీ సంఖ్యలో యూజర్లు ఉన్నారు. జియో ప్రారంభమైన కొత్తల్లో తక్కువ టారిఫ్ రేట్లతో ఎక్కువ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ఇతర నెట్వర్క్కు చెందిన యూజర్లు జియోకు మారిపోయారు. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రైవేట్ నెట్వర్క్ లు జియోనుం�
దేశీయ టెలికాం దిగ్గజం జియో ఏఐ ఆధారిత లాక్ స్క్రీన్ గ్లాన్స్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. సుమారు 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. లాక్ ఆధారిత స్క్రీన్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పట్టుసాధించేందుకు అవకాశం దొరికింది. అంతర్జాతీయ మార్క�
దేశీయంగా సంచనాలు సృష్టిస్తున్న జియో మరో సంచలనంతో ముందుకు రాబోతున్నది. భారత్లో అత్యంత తక్కువ ధరకు జియో 4జీ స్మార్ట్ ఫోన్ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, గూగుల్ భాగస్వామ్యంతో ఈ మొబైల్ ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఇప్పుడు చవకైన 5జీ స్మార్ట్ఫోన్ను తీసుక�
అన్ని ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి.. తక్కువ కాలంలోనే కోట్లాది మంది కస్టమర్లను ఆకట్టుకున్న రిలయన్స్ జియో.. తన యూజర్లకు కొత్త సంవత్సరం కానుకగా బంపరాఫర్ తీసుకొచ్చింది.. ప్రీపెయిడ్ ప్లాన్ల చార్జీల పెంపు తర్వాత కొంత ఊరట కల్పించే విషయం చెప్పింది జియో.. ఇక, జియో న్యూఇయర్ ఆఫర్ను పరిశీలిస్తే.. రూ.2,54
ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు ఒక నెలలో 30 లేదా 31 రోజులు ఉంటే 28 రోజుల లెక్కన రీఛార్జ్ ప్లాన్లను మాత్రమే ప్రకటిస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి 336 రోజులే అవుతుంది. సాధారణ సంవత్సరంతో పోలిస్తే 29 రోజులు తక్కువ అన్నమాట. అయితే టెలికాం కంపెనీల ప్లాన్ వెనుక ఓ లాజిక్ ఉంది. అంతేకాదు… రూ.వేల కోట్ల వ్యాపారం కూడా �
ఇటీవలే జియో అందరికి షాకిస్తూ రూపాయికే 100 ఎంబీ డేటాను ప్రకటించింది. అదీ 30 రోజుల వ్యాలిడిటీతో. జియో తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో మొబైల్ కంపెనీలు షాక్ అయ్యాయి. సాధారణంగా ఏ కంపెనీ అయినా 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ అందిస్తుంది. అయితే, జియో 30 రోజుల వ్యాలిడిటీలో రూపాయికు 100 ఎంబీ డేటాను అందిస్తామ�
అన్ని ఉచితం అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి కోట్లాది మంది కస్టమర్లను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో… ఆ తర్వాత వరుసగా టారీప్ రేట్లను పెంచుతూ వచ్చింది.. కొన్ని సందర్భాలను మినహాయిస్తే.. జియోకు మంచి ఆదరణే ఉందని చెప్పాలి.. మరోవైపు.. అప్పడప్పుడు కస్టమర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త ప్లాన్లు తీసుకొస్త�