యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”. ప్రారంభం నుంచీ షోకు పెద్దగా రేటింగ్ రాకపోవడంతో ఈ పండగకు ఎలాగైనా షోకు మంచి రేటింగ్ వచ్చేలా హైప్ పెంచాలని చూస్తున్నారు మేకర్స్. అందుకే ఈ షోకు రాజమౌళి, సమంత, మిల్కీ బ్యూటీ తమన్నా వంటి స్టార్స్ ను స్పెషల్ గెస్టులుగా తీస
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” షో అలా అలా సాగుతోంది. ఈ షోకు టీఆర్పీని పెంచడానికి నానా తంటాలూ పడుతున్నారు. అయినప్పటికీ యావరేజ్ కి మించి టిఆర్పి రేటింగ్ పెరగడం లేదు. మేకర్స్ ప్రత్యేకంగా షోపై బజ్ ను పెంచడానికి సెలెబ్రిటీలను సైతం ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే
ఎన్టీయార్ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నిదానంగా ఫిల్మ్ స్టార్స్ పార్టిసిపేషన్ తో మరింత కలర్ ఫుల్ కాబోతోంది. తాజాగా ఈ షోకు ప్రిన్స్ మహేశ్ బాబు హాజరయ్యాడన్నది తెలిసిందే. మహేశ్ బాబు ఈ గేమ్ లో పాల్గొని ఎంత మొత్తం గెలుచుకున్నాడో తెలియదు కానీ, ఆ ఎపిసోడ్ ప్రసారం కాకముందే, సమంత సైతం ‘ఎవ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా హోస్ట్ గానూ మారి బుల్లితెర వీక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన “ఎవరు మీలో కోటీశ్వరులు” అనే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే షోకు వస్తున్న టీఆర్పీ రేటింగ్ మాత్రం మిగతా రియాలిటీ షోలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో
ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బుల్లితెర షో “ఎవరు మీలో కోటీశ్వరుడు” ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. తొలివారం అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ షో ఎన్టీఆర్ మ్యాజిక్ కారణంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటోంది. అప్పుడే షో మొదలై మూడు వారాలు గడిచిపోయింది. అయితే గత కొన్ని రోజుల “ఎవరు మీలో కో
బిగ్ బాస్ సీజన్ 5 రెండోవారంలో ఉంది. అయితే తాజాగా బిగ్ బాస్ 5 లాంఛింగ్ ఎపిసోడ్ టిఆర్ పి రేటింగ్స్ వచ్చాయి. 15.7 రేటింగ్ సాధించింది బిగ్ బాస్ 5 ఆరంభ ఎపిసోడ్. నిజానికి గత ఏడాది సీజన్ 4 ప్రారంభ ఎపిసోడ్ 18.5, సీజన్ 3 తొలి రోజు 17.9 రేటింగ్ సాధించింది. వాటితో పోలిస్తే తక్కువ రేటింగ్ సాధించినప్పటికీ తన పోటీదారుల కంటే ఎ�
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా మాత్రమే కాదు మంచి హోస్ట్ గా కూడా నిరూపించుకున్నాడు. ఇప్పటికే పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ప్రస్తుతం “ఎవరు మీలో కోటీశ్వరులు” షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ గేమ్ షో కర్టెన్ రైజర్ షోకు 11.4 వచ్చింది. దానికి కారణం ఏంటంటే లాంచ్ ఎపిసోడ్ లో తారక్ హోస్�
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. చాలా తక్కువ టైమ్ లోనే చరణ్, రాజమౌళి లాంటి స్టార్స్ ను షోకు తీసుకురావడంతో షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా, ఈ షో వేదికగా ఎన్టీఆర్ తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు వెల్లడిం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ షోకి ప్రజాదరణ బాగానే ఉంది. ఎన్టీఆర్ వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1తో తెలుగులో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ షో సక్సెస్ లో ఎన్టీఆర్ దే ప్రధాన భూమిక అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతానికి వస్తే
దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయన సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను చూసుకుంటున్నారని కొందరు చెబుతున్నారు. షూటింగ్ పూర్తవ్వడంతో “ఆర్ఆర్ఆర్” పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ పని కోసం రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్