బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఏది చేసినా సంచలనమే.. అన్నింటిలోనూ తానే నంబర్ వన్ గా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా కంగనా ఒక లగ్జరీ కారును సొంతం చేసుకుంది. మే బ్యాక్ ఎస్680 కంపెనీకి చెందిన లగ్జరీ కారును ఆమె కొనుగోలు చేసింది. దీని ధర అక్షరాలా రూ. 3.5కోట్లు. దిమ్మ తిరుగుతోంది కదా.. ఇంకా విశేషమేం
‘పంజా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సారా జెన్. ఈ సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. పంజా సినిమాతో అమ్మడి దిశ తిరుగుతుంది అనుకున్నారు కానీ ఆశించిన ఫలితం అందుకోలేక పోవడంతో ఈ బ్యూటీకి అవకాశాలు అంతంత మాత్రంగా వచ్చినా ఆ కథలు నచ్చక మళ్లీ బాలీవుడ�
ప్రస్తుతం బాలీవుడ్ చూపు మొత్తం టాలీవుడ్ మీదే ఉంది అంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లో ఒక్కో సినిమా యావరేజ్ అనిపించుకోవడానికే కష్టపడుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాలను అందుకొంటున్నాయి. దీంతో హిందీ తారలు.. సౌత్ ఇండస్ట్రీపై తమ కోపాన్ని వెళ్ళగగ్గుతున్నారు. గత కొన్నిరోజులుగా నార్త�
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి అభిమానులకు చేదువార్త తెలిపింది. నిత్యం సోషల్ మీడియాలో యోగా వీడియోలతో ప్రత్యక్షమయ్యే ఆమె సడెన్ గా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పింది. దీంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు. “తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు ఇన్ స్టా ఖాతాకి బ్రేక్ ఇస్తున్నాను. కొన్నిరోజులనుంచ�
ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీస్ కు నెటిజన్లను ఫూల్ చేయడం కామన్ గా మారిపోయింది. షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అంటూ ట్విట్టర్ లో ఒక వార్త ప్రకటించడం, అది కాస్తా వైరల్ గా మారాక అందంతా ప్రమోషనల్ స్టంట్ అన్నట్లు మరో ప్రకటన రిలీజ్ చేయడం అలవాటుగా మారింది. ఇటీవలే బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. క