కరోనా అప్డేట్: ఇండియా తగ్గని కరోనా ఉధృతి...
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన తాజా బులెటిన్ ప్రకారం ఇండియాలో కొత్తగా 45,209 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,95,807కి చేరింది. ఇందులో 85,21,617 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,40,962 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 501 మరణాలు సంభవించాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,33,227కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)