WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • YSR Rythu Bharosa
  • Sarkaru Vaari Paata
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Railway Department Gives To Passengers 1 36 Lakhs Fine Due To Rail Delay

ఆలస్యంగా నడిచిన రైలు… రూ.1.36 లక్షలను పరిహారంగా చెల్లించిన రైల్వేశాఖ

Published Date - 07:57 AM, Sun - 23 January 22
By Ramesh Nalam
ఆలస్యంగా నడిచిన రైలు… రూ.1.36 లక్షలను పరిహారంగా చెల్లించిన రైల్వేశాఖ

చలి కాలం సందర్భంగా యూపీలో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే నిబంధనల ప్రకారం తేజస్ రైలు ఆలస్యంగా నడిస్తే రైల్వేశాఖ ప్రయాణికులకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. చలికాలం నేపథ్యంలో తేజస్ రైలు కూడా రెండు గంటలు ఆలస్యంగా నడిచింది. శుక్రవారం నాడు అలీగఢ్, ఘజియాబాద్ మధ్య దట్టమైన పొగమంచు ఏర్పడిన కారణంగా తేజస్ రైలును అధికారులు నిలిపివేయడంతో ఆలస్యానికి కారణమైంది.

Read Also: కరోనా కాలం.. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య

షెడ్యూల్ ప్రకారం తేజస్ రైలు లక్నో నుంచి ఢిల్లీకి మధ్యాహ్నం 12:25 గంటలకు చేరుకోవాలి. కానీ మధ్యాహ్నం 2:19 గంటలకు చేరుకుంది. ఈ రైలులో 544 మంది ప్రయాణికులు ఉండగా.. ఐఆర్‌సీటీసీ నిబంధనల ప్రకారం రైల్వేశాఖ వీరందరికీ రూ.250 చొప్పున నష్టపరిహారం చెల్లించింది. దీంతో మొత్తం రూ.1.36 లక్షలను రైల్వేశాఖ అధికారులు పరిహారంగా చెల్లించారు. కాగా తిరుగు ప్రయాణంలోనూ తేజస్ రైలు గంట ఆలస్యంగా ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరి వెళ్లింది.

  • Tags
  • IRCTC
  • LATEST TELUGU NEWS
  • New Delhi
  • Railway Department
  • tejas express

RELATED ARTICLES

Disha Encounter : దిశా ఎన్‌కౌంటర్‌ కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పు

Supreme Court : జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు..

Crocodile : నదిలో స్నానం చేస్తున్న మనిషిని లాక్కెళ్లిన మొసలి..

Afghanistan : తాలిబన్లలో మార్పు వచ్చిందా.. త్వరలోనే మహిళలకు గుడ్‌న్యూస్‌..

WHO : ఉత్తర కొరియాలో కొత్త వేరియంట్లు పుట్టొచ్చు

తాజావార్తలు

  • Burning Star: తమిళ సినిమాలోనూ హీరోగా సంపూ!

  • Ameesha Patel: మహేష్ బాలీవుడ్ వివాదం.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్

  • Minister Karumuri: మీడియా తప్పుడు రాతలపై కోర్టును ఆశ్రయిస్తాం

  • Navjot Singh Sidhu: కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు జైలు శిక్ష

  • Nag Ashwin : X-లైఫ్‌ ఎడిట్ చేస్తే నాగ్ అశ్విన్ వద్ద ఎడిటర్ ఛాన్స్

ట్రెండింగ్‌

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

  • Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే

  • Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions