WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • YSR Rythu Bharosa
  • Sarkaru Vaari Paata
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Minister Vemula Prashant Reddy Criticized To Mp Arvind

చేసిన పాపం అనుభవించాల్సిందే .. ఎంపీ అరవింద్‌పై ప్రశాంత్‌రెడ్డి ఫైర్‌

Updated On - 05:46 PM, Tue - 25 January 22
By Vinod Kumar
చేసిన పాపం అనుభవించాల్సిందే .. ఎంపీ అరవింద్‌పై ప్రశాంత్‌రెడ్డి ఫైర్‌

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఇస్సపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ వాహనం పై టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, రైతులు రాళ్లతో దాడి చేశారు. అయితే..ఈ ఘటనపై టీఆర్‌ఎస్‌ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పందిస్తూ ఎంపీ అరవింద్‌ పైతీవ్ర విమర్శలు చేశారు.బాండ్ పేపర్ మీద రాసి పసుపు బోర్డు తెస్తానని గెలిచాడని, రైతుల పంట చేతికి వచ్చింది.. రైతుల ఉగ్రరూపం బయటపడుతోందని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

Read Also: కరోనాతో అన్ని వ్యవస్థలు కూలిపోతాయనుకున్నాం: జయేష్‌ రంజన్‌

అరవింద్‌ చేసింది పాపం ఆయన చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనంటూ ప్రశాంత్‌ రెడ్డి విమర్శించారు. రైతులకు మండితే ఇలాగే ఉంటుందన్నారు. పోలీసులు ఉదయం నుంచి ఎంపీ రక్షణలో ఉన్నారు. జగిత్యాల జిల్లాలో త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు మెడికల్ కాలేజ్‌ను కూడా ప్రాంభిస్తారని తెలిపారు.

  • Tags
  • bjp
  • Dharmapuri Aravind
  • political news
  • Prashanth Reddy
  • TRS

RELATED ARTICLES

Raghunandan Rao: టీఆర్ఎస్ ఎంపీలు పనిచేసిన చోట ఒక్క పంచాయతీకి అవార్డ్ రాలేదు

Uttam Kumar Reddy: కేసీఆర్ సర్పంచులను అవమానిస్తున్నారు.

Congress: టీఆర్ఎస్‌కు షాక్… కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

NVSS Prabhakar:ఇంటికో బీర్.. వీధికో బార్.. అదే కేసీఆర్ దర్బార్

Hyderabad:టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థలపై కేఏ పాల్ ఫైర్.. వారికా సీట్లు..?

తాజావార్తలు

  • Viral: ఆ మాత్రం నీటిలో నడవలేరా? బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శల వర్షం

  • SSMB28: మహేష్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన త్రివిక్రమ్..?

  • Sri Lanka Crisis: శ్రీలంకలో ఉద్రిక్తత… అధ్యక్షుడు గోటబయ రాజీనామాకు డిమాండ్

  • Supreme Court: జీఎస్టీ కౌన్సిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • KTR: మంత్రి కేటీఆర్ యూకే పర్యటన… రెండో రోజు వివరాలు ఇవే

ట్రెండింగ్‌

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

  • Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే

  • Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions