WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • #DishaEncounter
  • Jr NTR
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home News Kcr Is Responsible For The Deaths Of Farmers Revanth Reddy

రైతుల చావులకు కేసీఆర్‌దే బాధ్యత: రేవంత్‌రెడ్డి

Updated On - 05:43 PM, Sun - 28 November 21
By Vinod Kumar
రైతుల చావులకు కేసీఆర్‌దే బాధ్యత: రేవంత్‌రెడ్డి

వరి కుప్పల పై రైతుల చావులకు కేసీఆర్‌ బాధ్యత వహించాల్సిదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల కోసం నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్‌పై, బీజేపీ పైనా తీవ్ర విమర్శలను గుప్పించారు. వరి ధాన్యం కుప్పలపై రైతులు చనిపోవడంపై స్పందిస్తూ.. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలన్నారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని అపాయింట్‌మెంట్‌ లెటర్‌ చూపెట్టాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడతున్న కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. బీజేపీని ఉద్దేశిస్తూ రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు తినేది అన్నమే కదా..? బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి పశువుల కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

ఓ వైపు రైతులు ధాన్యం కొనుగోలు చేయకుండా చస్తుంటే .. మీరు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడతారా..? సిగ్గు తప్పిన కొడుకుల్లారా ..? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు చస్తుంటే ..మీరు రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. రైతులు మద్దతు ధర అడగటం తప్పా..? రైతులు ఇబ్బందుల్లో ఉంటే మీకు 80 సీట్లు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలపై రాజకీయాలు మాని రైతుల సమస్యలపై పోరాడటానికి పార్టీలకతీతంగా కలిసి రావాలని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. రైతల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ప్రజలు సరైన బుద్ధి చెబుతారని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

  • Tags
  • bandi sanjay
  • bjp
  • congress
  • Farmers
  • kcr

RELATED ARTICLES

Electricity Meters: అనంతలో సీపీఐ వినూత్న నిరసన

TRS : అధికార పార్టీలో కలకలం రేపుతున్న బ్రదర్స్..?

BJP : ఢిల్లీ లో ఓకే మరి గల్లీలో..

Congress : చింతన్ శిబిర్ నిర్ణయాలు అమల్లోకి వచ్చినట్టేనా..!

Harish Rao : నేడు యాదాద్రి జిల్లాలో హరీష్‌రావు పర్యటన

తాజావార్తలు

  • Disha Encounter : హైకోర్టుకు దిశ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం..

  • Ap Ministers: టీడీపీ ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోవడం గ్యారంటీ

  • Panchayati Funds: పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్‌ల ఫిర్యాదు

  • Chandrababu: జగన్‌ని చిత్తుగా ఓడించాలి

  • Jr . NTR : ట్రెండింగ్.. మ్యాన్ ఆఫ్ మాసెస్..!

ట్రెండింగ్‌

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

  • Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే

  • Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions